News






Andhra Pradesh Latest News
రూ.15వేల కోట్లు కొల్లగొట్టారు! - సాక్షి

Andhrabhoomi

రూ.15వేల కోట్లు కొల్లగొట్టారు!
సాక్షి
హైదరాబాద్, న్యూస్లైన్: రాష్ట్రవ్యాప్తంగా మద్యం సిండికేట్లలో రూ.15వేల కోట్లు కొల్లగొట్టారని.. ఇందులో మంత్రులు, రాజకీయ పార్టీల నేతలు, అధికారులకు ముడుపులు అందాయని ప్రత్యేక కోర్టుకు ఏసీబీ నివేదించింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సిండికేట్ వ్యాపారం ...
మద్యం కుంభకోణం రూ.15వేల కోట్లువిశాలాంధ్ర
మద్యం సిండికేట్లు, ఇది రూ. 15 వేల కోట్ల స్కామ్Oneindia Telugu
బెయిల్ ఇవ్వొద్దు..సిండికేట్ వ్యాపారులకు ఎసిబి షాక్తెలుగువన్
TV5 -Andhrabhoomi -ప్రజాశక్తి
అన్ని 21 వార్తల కథనాలు »
గుండెల్లో నిద్రపోతా - విశాలాంధ్ర

వెబ్ దునియా

గుండెల్లో నిద్రపోతా
విశాలాంధ్ర
హైదరాబాద్(వి.వి) : 'గుండెల్లో నిద్రపోతాను. మిమ్మల్ని వదిలిపెట్టను. తమషా చేస్తున్నారా? ప్రజాస్వామ్య మనుకుంటున్నారా? రాచరికమనుకుంటున్నారా? శాశ్వతంగా చంచల్గూడ జైల్లో ఉంటారు జాగ్రత్త' అని ప్రతిపక్ష నాయకుడు ఎన్.చంద్రబాబు నాయుడు మంత్రులను హెచ్చరించారు.
పెళ్లి రిసెప్షన్: మంత్రి ధర్మానకు నారాయణ సవాల్Oneindia Telugu
నారాయణ- ధర్మాన మధ్య సవాళ్లుTV5
ఒకరి పెళ్లి మరొకరి చావుకు కారణం కారాదు: చంద్రబాబువెబ్ దునియా
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ఉప ఎన్నికల సమరం : నోటిఫికేషన్ను విడుదల చేసిన ఈసీ - వెబ్ దునియా

వెబ్ దునియా

ఉప ఎన్నికల సమరం : నోటిఫికేషన్ను విడుదల చేసిన ఈసీ
వెబ్ దునియా
రాష్ట్రంలో జరుగనున్న ఉప ఎన్నికల కోసం ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ ప్రాంతంలోని ఆరు నియోజకవర్గాలతో పాటు కోస్తాంధ్రలోని ఒక శాసనసభ సెగ్మెంట్కు నోటిఫికేషన్ను ఈసీ జారీ చేసింది. కోస్తాంధ్రలో నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంతో ...
7 నియోజకవర్గాలకు ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదలOneindia Telugu
ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీTV5
ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీసాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »
తెలంగాణపై తీర్మానం చేయాలంటే సస్పెండ్ చేస్తారా? - Andhrabhoomi

విశాలాంధ్ర

తెలంగాణపై తీర్మానం చేయాలంటే సస్పెండ్ చేస్తారా?
Andhrabhoomi
హైదరాబాద్, ఫిబ్రవరి 22: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకై శాసనసభలో తీర్మానం చేయాలని నాలుగున్నర కోట్ల మంది ప్రజల తరఫున డిమాండ్ చేస్తే తమను సభ నుంచి సస్పెండ్ చేస్తారా అని టిఆర్ఎస్ శాసనసభా పక్షం నాయకుడు ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చేది ...
గొంతు నొక్కేస్తున్నారు!;టిఆర్ఎస్విశాలాంధ్ర
కేసీఆర్ను పల్లెత్తు మాటంటే నాలుక కోస్తాం : టీఆర్ఎస్వెబ్ దునియా
కెసిఆర్ను అంటే నాలుక కోస్తాం: టిఆర్ఎస్, సస్పెన్షన్Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »
అంత ఎత్తు అనవసరం - Andhrabhoomi

Andhrabhoomi

అంత ఎత్తు అనవసరం
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఆల్మట్టి డ్యాం ఎత్తు 524.256 మీటర్లు ఉండవలసిన అవసరం ఎంత మాత్రం లేదని రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాది సుదర్శన్ రెడ్డి బ్రిజేష్ కుమార్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన కృష్ణా జలాల ట్రిబ్యునల్ ముందు వాదించారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు, నీటి నిల్వ, ...
ఆల్మట్టి కేటాయింపులను సమీక్షించండిప్రజాశక్తి
కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఎపి వాదనలుసాక్షి
కృష్ణా జలాలపై కర్ణాటకది డబుల్గేమ్TV5

అన్ని 4 వార్తల కథనాలు »
తెలంగాణ కోసం రాజీనామా చేసేవారికి మద్దతివ్వం: కిషన్ - వెబ్ దునియా

వెబ్ దునియా

తెలంగాణ కోసం రాజీనామా చేసేవారికి మద్దతివ్వం: కిషన్
వెబ్ దునియా
తెలంగాణా రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల మధ్య రోజురోజుకీ గ్యాప్ పెరుగుతూ పోతోంది. దీనికి కారణం తెరాస వైఖరే అని స్పష్టంగా తెలుస్తోంది. తెలంగాణ కోసం తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి ఆనక తెలంగాణ సెంటిమెంట్ అంటూ తెరాసలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేయడంపై ...
తెలంగాణ కోసం రాజీనామాలొద్దుTV5
ఇక నుండి మద్దతివ్వం: కెసిఆర్కు బిజెపి కిషన్ ఝలక్Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »
అధికారనంది వాహనంపై శ్రీకాళహీస్తీశ్వరుడు - Andhrabhoomi

Andhrabhoomi

అధికారనంది వాహనంపై శ్రీకాళహీస్తీశ్వరుడు
Andhrabhoomi
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 22: శ్రీకాళహస్తిలో జరుగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో బుధవారం ఉదయం అధికారనంది, కామధేను వాహనాలపైనా, రాత్రి సింహ, గజ వాహనాలపైనా స్వామి, అమ్మవార్లు ఊరేగారు. రాత్రి 1 గంట నుండి గురువారం తెల్లవారుజామున 3 గంటల వరకు స్వామివారి కల్యాణ ...
జూ.సివిల్ జడ్జిపై కేసువిశాలాంధ్ర
మహిళపై అత్యాచార యత్నంప్రజాశక్తి
సత్తుపల్లి సివిల్ జడ్జిపై కేసు నమోదుసాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »
త్వరలో చండీయాగం: మోత్కుపల్లి - Andhrabhoomi

వెబ్ దునియా

త్వరలో చండీయాగం: మోత్కుపల్లి
Andhrabhoomi
హైదరాబాద్, ఫిబ్రవరి 22: టిఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసి సభను సజావుగా జరపుకోవడం కూడా చేతకావడం లేదా? అని టిడిపి తెలంగాణ ఫోరమ్ నేత మోత్కుపల్లి నర్సింహులు, కాంగ్రెసు సీనియర్ నేత జెసి దివాకర్రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. కాంగ్రెసుతో టిఆర్ఎస్ కుమ్మక్కు కావడం ...
కేసీఆర్ పీడ విరగడయ్యేందుకు చండీయాగం : మోత్కుపల్లివెబ్ దునియా
మా వాళ్ల చేతకానితనం: టిఆర్ఎస్పై మోత్కుపల్లితో జెసిOneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »
ఓయు విద్యార్థులు 'దరువు' - Andhrabhoomi

Oneindia Telugu

ఓయు విద్యార్థులు 'దరువు'
Andhrabhoomi
తార్నాక, ఫిబ్రవరి 22: హీరో రవితేజ నటిస్తున్న 'దరువు' సినిమా షూటింగ్ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో ఉద్రిక్తత ఏర్పడింది. పూర్తి వివరాలిలా ఉన్నాయి.
రవితేజ సినిమాకు తెలంగాణ సెగ, వెళ్లిపోయిన హీరోOneindia Telugu
రవితేజ 'దరువు'కు తెలంగాణ సెగసాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »
సునీల్రెడ్డి బెయిలు విచారణ 27కు వాయిదా - ప్రజాశక్తి

Oneindia Telugu

సునీల్రెడ్డి బెయిలు విచారణ 27కు వాయిదా
ప్రజాశక్తి
ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసుతో సంబంధాలున్న నిందితులు వైఎస్ జగన్ బంధువు సునీల్రెడ్డి బెయిలు పిటిషన్పై విచారణను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసేందుకు అవకాశమిస్తూ న్యాయమూర్తి నాగమారుతి శర్మ కేసు ...
సిబిఐకి చుక్కెదురువిశాలాంధ్ర
జగన్ ఆస్తుల కేసు: సిబిఐ కస్టడీ పిటిషన్ కొట్టివేతOneindia Telugu
సిబిఐ పిటిషన్ కొట్టివేతసాక్షి
Andhrabhoomi -TV5
అన్ని 14 వార్తల కథనాలు »




District News
»Adilabad
»Ananthapur
»Chittoor
»Cuddapah
»East Godavari
»Guntur
»Hyderabad
»Kareemnagar
»Khammam
»Krishna
»  more districts
Andhra Pradesh News Papers
»Andhra Bhoomi
»Andhra Jyothi
»AndhraPrabha
»Eenadu
»Prajasakti
»Sakshi
»Surya
»Vaartha